ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భారత ప్రధాని ప్రసంగించారు. మహిళా సాధికారతను పెంపొందించే ఈ ప్రపంచ సదస్సు భారతదేశంలో జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలో ఈ సదస్సుకు అమెరికన్ ప్రభుత్వం సలహాదారు ఇవాంకా ట్రంప్ రావడం హర్షణీయమని చెప్పారు. సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగంలోని కొన్ని ముఖ్య విషయాలు మీకోసం..!
To entrepreneurs here from all over the world, I assure you India’s whole-hearted support and urge you to come Make in India and Invest in India. For India and the World: PM @narendramodi pic.twitter.com/RDxcPZU6s0
— NITI Aayog (@NITIAayog) November 28, 2017