Home> జాతీయం
Advertisement

ఈఎస్ఐ ఆస్పత్రిలో మైనర్ బాలికపై దారుణం

ఆస్పత్రిలో చిన్నారిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్! 

ఈఎస్ఐ ఆస్పత్రిలో మైనర్ బాలికపై దారుణం

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల మైనర్ బాలికపై ఆస్పత్రిలోనే పనిచేస్తోన్న హౌస్ కీపింగ్ విభాగం ఉద్యోగి అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేఎన్ కట్జూ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది.

Read More