Home> జాతీయం
Advertisement

మిజోరం వాసులను వణికించిన భూకంపం !

మిజోరం వాసులను వణికించిన భూకంపం ! 

మిజోరం వాసులను వణికించిన భూకంపం !

మిజోరంలోని చాంఫాయ్‌లో భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10:45 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్టు ఏఎన్ఐ వెల్లడించింది. మరింత సమాచారం అందాల్సి ఉంది.

Read More