Home> జాతీయం
Advertisement

AI flight crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 14 మంది మృతి

కేరళలోని మలప్పురం జిల్లా క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ( Air India flight crashed ) 14 మంది మృతి చెందినట్టు మలపురం జిల్లా ఎస్పీ తెలిపారు.

AI flight crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 14 మంది మృతి

కొజికోడ్: కేరళలోని మలప్పురం జిల్లా క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ( Air India flight crashed )  పైలట్ సహా 14 మంది మృతి చెందినట్టు మలపురం జిల్లా ఎస్పీ తెలిపారు. మొత్తం 123 మంది గాయపడ్డారని.. అందులో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి జిల్లా ఎస్పీ వెల్లడించారు.

fallbacks

Read More