Home> జాతీయం
Advertisement

అకాల వర్షాలు, పిడుగులు పడి 16 మంది మృతి !

అకాల వర్షాలు, పిడుగుపాటుకు 16 మంది మృతి !

అకాల వర్షాలు, పిడుగులు పడి 16 మంది మృతి !

భోపాల్: మధ్యప్రదే‌శ్‌లో గత రెండు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలు, గాలి దుమారం, పిడుగుల కారణంగా 16 మంది వరకు చనిపోయినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు, భారీ ఈదురుగాలులు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పంట చేతికి అందొస్తుందునుకుంటున్న తరుణంలో వర్షాలు కురవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

Read More