Home> హెల్త్
Advertisement

Weight Loss Mistakes: బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీటిని అస్సలు తినొద్దు..

Weight Loss Tips: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల ఫుడ్‌ తీసుకుని అధిక బరువు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

Weight Loss Mistakes: బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీటిని అస్సలు తినొద్దు..

Weight Loss Tips: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల ఫుడ్‌ తీసుకుని అధిక బరువు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే చాలా మందిలో బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం, గుండె పోటు సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ బరువు తగ్గడంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల ప్రాణాంతక సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పలు రకాల అనారోగ్య ఆహారాలను తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గే క్రమంలో ఇలాంటి ఫుడ్‌ తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

బరువు తగ్గే క్రమంలో వీటిని ఆహారంగా అస్సలు తీసుకోవద్దు:

<< ప్రస్తుతం చాలా మంది ఫాస్ట్‌ ఫుడ్‌ తినేందుకు ఇష్టపడుతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో నూడుల్స్ లాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటి అస్సలు తినకపోవడం చాలా మంచిది.
<<బరువు తగ్గే క్రమంలో కేక్స్, కుకీస్‌ కూడా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులుగా మిల్లెట్స్‌ చేసిన ఆహారాలను తీసుకుంటే శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
<<మన బరువు తగ్గే డైలీ డైట్‌లో ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్‌ను అస్సలు తాగొద్దు. వీటికి బదులుగా ఇంట్లో పండ్ల రసాన్ని తయారు చేసుకోని తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
<<మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది ప్రాసెస్ చేసిన ఆహారాన్ని విచ్చల విడిగా తీసుకుంటున్నారు. అయితే వీటిని బరువు తగ్గే క్రమంలో తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
<<చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఆయిల్ ఫుడ్స్ తింటున్నారు. అంతేకాకుండా చాలా మంది ఉదయం అల్పాహారంలో పూరీ-సబ్జీ లేదా కచోరీని తింటున్నారు. వీటిని రోజూ తింటే తీవ్ర అనారోగ్య సమస్యుల వచ్చే అవకాశాలున్నాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..

Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More