Home> హెల్త్
Advertisement

Ghee: నెయ్యి తింటే బరువు నిజంగా పెరుగుతారా? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారంటే..

Unknown Facts About Eating Ghee: ప్రతి రోజు నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. కాబట్టి ప్రతి రోజు నెయ్యిని ఆహారంలో తీసుకోవచ్చు. 

Ghee: నెయ్యి తింటే బరువు నిజంగా పెరుగుతారా? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారంటే..

 

Unknown Facts About Eating Ghee: నెయ్యిని అతిగా వినియోగించే దేశాల్లో భారతదేశం ఒక్కటి. భారతదేశ వ్యాప్తంగా అందరూ ఆహారాల్లో నెయ్యిని వినియోగిస్తారు. ముఖ్యంగా నార్త్‌ ఇండియన్స్‌ అయితే ఈ నెయ్యిని అతిగా వినియోగిస్తూ ఉంటారు. నెయ్యిపై చాలా అపోహలు ఉన్నాయి. నెయ్యిని అతిగా వినియోగించడం వల్ల శరీర బరువు పెరుగుతారు. తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారని ప్రచారం కూడా ఎక్కువే ఉంది. అయితే నెయ్యిని ప్రతి రోజు తగిన పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ప్రతి రోజు దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆహారంలో ప్రతి రోజు నెయ్యిని చేర్చుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు పరిమితంగా నెయ్యిని తీసుకోవడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నెయ్యిలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజు నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

నెయ్యిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నెయ్యితో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు పిల్లలకు తినిపిస్తే ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి నెయ్యి ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రతి రోజు నెయ్యిని తినేవారిలో చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా ముఖంపై మచ్చలు, మొటిమల సమస్యలో బాధపడేవారు నెయ్యిని తప్పకుండా తీసుకోవాలి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More