Home> ఏపీ
Advertisement

15 ఓట్ల తేడాతో ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే

15 ఓట్ల తేడాతో ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే

15 ఓట్ల తేడాతో ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే

కృష్ణా: జిల్లాలోని విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బోండా ఉమా కేవలం 15 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆయన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో బోండా ఓటమిపాలయ్యారు. అత్యల్పమైన మెజారిటీ కావడంతో ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ చివరి క్షణం వరకు కొట్టొచ్చినట్టు కనిపించింది. 

ఇద్దరి మధ్య చాలాసేపు దోబూచులాడిన విజయం అంతిమంగా మల్లాది విష్ణునే వరించింది.

Read More