Home> ఏపీ
Advertisement

ఇంటర్మీడియెట్ పేపర్ లీక్ అయిందా ?

ఇంటర్మీడియెట్ పేపర్ లీక్ అయిందా ?

ఇంటర్మీడియెట్ పేపర్ లీక్ అయిందా ?

గుంటూరు: ఏపీ ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇవాళ రసాయన శాస్త్రం పరీక్ష రాయనుండగా అంతకన్నా గంట ముందే ప్రశ్నాపతం లీకైన సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. సత్తెనపల్లిలో పరీక్ష ప్రారంభం అవడానికన్నా ఓ గంట ముందే ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ప్రశ్నాపత్నం లీక్ అయినట్టు తెలుసుకున్న అధికారయంత్రాంగం వెంటనే విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. 

పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్టు తెలియడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Read More